Saturday, May 11, 2024

ఘనంగా గణతంత్ర వేడుకలు : జాతీయ జెండాను ఆవిష్క‌రించిన మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ న‌గ‌రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని నగ‌రంలోని మారేడ్ ప‌ల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మనమంతా కృషి చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement