Friday, May 3, 2024

ఐశ్వర్య బి హబ్ ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి , విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ గారు ముఖ్య అతిధులుగా హాజరై ఈరోజు ప్రారంభించారు. నాణ్యమైన సేవలతో ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ ఛైర్పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ , జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement