Sunday, April 28, 2024

జనగామ కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి సత్యవతి

ఈనెల 11న జనగామ కలెక్టరేట్, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో  మంత్రి సత్యవతి రాథోడ్ గారు జనగామ నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న కలెక్టర్ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement