Sunday, May 19, 2024

సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొన్న – మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

వికారాబాద్ (ప్రభ న్యూస్): సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పోలీస్ ఐజి కమలహాసన్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.. జిల్లా విద్యాధికారి రేణుకాదేవితో పాటు వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ చిగులపల్లి మధుర రమేష్.. జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ..మాజీ టి ఎస్ ఐ డబ్ల్యూ డి సి, మాజీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ లంకా పుష్పలత రెడ్డి ..మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వడ్ల నందు ..మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement