Friday, May 3, 2024

మేడ్చ‌ల్ రైతు ధ‌ర్నాలో మంత్రి మ‌ల్లారెడ్డి, మ‌ర్రి

దాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి మారాల‌ని, అందుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈరోజు మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. వచ్చే యాసంగి కి సంబంధించి రైతులు పండించే వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా మేడ్చల్ లో రాష్ట్ర‌ మంత్రి మల్లారెడ్డి తో కలిసి టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి ధ‌ర్నాలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement