Wednesday, May 15, 2024

రాజగోపుర ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి మ‌ల్లారెడ్డి

రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి న‌గ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు. న‌గ‌రంలోని కంటోన్మెంట్ ప‌రిధిలోని బోయిన్ పల్లి ఎదుగుళ్ళ ప్రాంగణంలో దుర్గామాత త్రితల రాజగోపుర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement