Wednesday, May 1, 2024

మంత్రి కేటీఆర్ హ్యుమానిటీ.. యాక్సిడెంట్‌కు గురైన భార్యాభ‌ర్త‌ల‌ను కాన్వాయ్‌లో హాస్పిట‌ల్‌కు త‌ర‌లింపు

మునుగోడు ఉప ఎన్నిక‌ ప్రచారం ముగించుకొని ఇవ్వాల (మంగ‌ళ‌వారం) మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదానికి గుర‌వ్వ‌డం చూసి తన కారును ఆపించారు. రోడ్డు పక్కన ఉన్న గాయాలతో బాధపడుతున్న వారి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. అంతేకాకుండా స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో గాయ‌ప‌డ్డ యాక్సిడెంట్ బాధితుల‌ను హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు. మంత్రి కేటీఆర్ హ్యుమానిటీ, సింప్లీసిటీని చూసి చాలామంది భేష్ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement