Sunday, April 28, 2024

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

భద్రాద్రి రామయ్యను తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వచ్చిన మంత్రిని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు మంత్రితో పాటు కుటుంబ సభ్యులకు స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రెగా కాంత రావు, ఆలయ ఈవో శివాజీ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement