Saturday, May 4, 2024

అమరుల సంస్మరణ స్ఫూర్తి యాత్ర.. బైక్ నడిపిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేటలో అంబరాన్ని అంటాయి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. అమరుల స్ఫూర్తిగా మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట దండు క‌దిలింది. సూర్యాపేటలో అమరుల సంస్మరణ స్ఫూర్తి యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభ‌మ‌యింది.
కాగా ఈ ర్యాలీలో వెయ్యి మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీలో స్వయంగా బైక్ నడుపుకుంటూ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement