కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధుంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా తన పక్కన కూర్చున్న చిన్నారులకు మంత్రి ఇడ్లీ తినిపించారు. వారితో ముచ్చటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement