Sunday, April 28, 2024

ఎంబీబీఎస్ విద్యార్థికి మంత్రి ఎర్రబెల్లి ₹.లక్ష ఆర్థిక సహాయం

తొర్రూర్ టౌన్ ఆగస్టు 14(ప్రభన్యూస్ )ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ మెడికల్ కళాశాలలో మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ వార్డ్ మెంబర్ సోషల్ మీడియా గ్రామ శాఖ ఇన్చార్జ్ మహంకాళి అశోక్ కుమారుడు ఎంబిబిఎస్ చదువుతున్న సాయితేజ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంచినీటి సరఫరా విభాగం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి లోని తన స్వగృహానికి పిలిపించుకొని అభినందనలు తెలియచేసి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు

.ఈ కార్యక్రమంలో తొర్రూర్ మండలం జడ్పిటిసి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement