Monday, May 6, 2024

ఓటమి భయంతోనే కేసీఆర్ వ్యూహకర్తలతో భేటీ : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతోనే వ్యూహకర్తలతో భేటీ అవుతున్నారని అన్నారు. తెగదెంపులు చేసుకునేందుకే సీఎం కేసీఆర్ తో పీకే కలిశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తులుండవని రాహుల్ గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement