Friday, April 26, 2024

భూ స‌మ‌స్య‌ వివాదంతో మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన ఉప్పర కనుకవ్వ (65) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. తన భూసమస్య వివాదంలో మనస్థాపానికి గురై క‌నుకవ్వ‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement