Monday, April 29, 2024

MDK: సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సెన్ పై అవిశ్వాసం

సదాశివపేట, జనవరి 18 (ప్రభ న్యూస్): సదాశివపేట పట్టణానికి చెందిన బీఅర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మపై అవిశ్వాసం పెట్టాలని గురువారం 24మంది కౌన్సిలర్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ కి నోటిసులు అందజేశారు.

26మంది కౌన్సిలర్లలో అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 24 మంది కౌన్సిలర్లు నాశ్రీన్, రజియాబేగం, వడ్లమహేశ్వరి వీరేశం, సాతాని లలితా శ్రీశైలం, నల్ల శివలక్ష్మి, సత్యనారాయణ గౌడ్, ఓదెల రాజేశ్వరి మాణిక్రావ్, పీచ రాగడి రేణుక శివ, షహజాది బేగం, ఆకుల శివ కుమార్, రేష్మ మోబిన్, నైనావత్ శ్రీనివాస్, కంది ఇంద్ర మోహన్ గౌడ్, ముంతాజ్ బేగం, కొవ్వూరి లక్ష్మీప్రసన్న శంకర్ గౌడ్, అపర్ణ పాటిల్, కోఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య, సయ్యద్ అబ్దుల్ కలాం, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement