Friday, May 17, 2024

Breaking: అటవీ ప్రాంతంలో తల్లీకూతుళ్ల హత్య

మెదక్ జిల్లా పరిధిలోని మాసాయిపేట మండలం రామంతాపూర్ దర్గా బండ అటవీ ప్రాంతంలో తల్లీకూతుళ్లు హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. కుళ్లిన శవాలతో డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. డెడ్ బాడీలు కుళ్లిపోయి ఉన్నాయి. అయితే డెడ్ బాడీలు నార్సింగి మండలం వల్లూరు గ్రామానికి చెందిన యాదమ్మ ఆమె కూతురు సంతోష గా తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ వెల్లడించారు. అయితే వీరిని ఎవరు చంపారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement