Sunday, April 28, 2024

వ్యవసాయాధికారులపై మంత్రి హరీశ్ రావు సీరియస్

సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయాధికారులపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. మన్నాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ రావు అధికారులను పంటల సాగు వివరాలను అడిగారు. దీంతో అధికారులు తడబడ్డారు. దీంతో తడబడ్డ ఏడీఏపై మంత్రి ఆగ్రహించారు. వివరాలు తెలుసుకోకుండా వస్తారా మంత్రి ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. జహీరాబాద్ ఏడీఏ, మన్నాపూర్ ఏఈఓ తీరుపై దృష్టి పెట్టాల‌ని కలెక్టర్ ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement