Friday, May 3, 2024

TS: మెట్రో రైలును మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు పొడిగించాలి…పులిమామిడి రాజు

సంగారెడ్డి, ఫిబ్రవరి 13 ( ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కమిటీ, వివిధ నియోజకవర్గ ఇంచార్జిల ఆధ్వర్యంలో మియాపూర్ నుండి సంగారెడ్డివరకు మెట్రోరైలు పొడిగించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి పులిమామిడి రాజు మాట్లాడుతూ నిత్యం సంగారెడ్డి ప్రాంతం నుండి ప్రజలు ఉద్యోగలు దినసారి కూలిలు హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతీలకి నిరంతరం ప్రయాణం కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement