Wednesday, May 1, 2024

సిద్దిపేట జిల్లాలో చిరుతల సంచారం

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయి. జిల్లాలోని అక్కన్నపేట మండలంలో చిరుతలు సంచరిస్తున్నాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మారం దగ్గర రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. చిరుతల సంచారంతో ధర్మారం, కొండరాజుపల్లి గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement