Sunday, May 5, 2024

MDK: గురుకుల పాఠశాలలో కండ్లకలక కలకలం…

చేర్యాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కండ్లకలక విజృంభిస్తున్న నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారుగా 70మందికి పైగా విద్యార్థులకు కండ్లకలక సోకింది. హాస్టల్ లోని విద్యార్థులకు కలక సోకడంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించడంతో వైద్యులు అక్కడికి చేరుకొని చిత్స ప్రారంభించారు. పాఠశాలలోని మిగిలిన విద్యార్థులకు, అధ్యాపకులకు కండ్లకలక శోకకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement