Sunday, April 28, 2024

TS : హైద‌రాబాద్‌లో ఎంబీఏ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య …

హైద‌రాబాద్‌లో ఎంబీఎ విద్యార్థినీ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఉమెన్స్ హాస్ట‌ల్‌లో విద్యార్థిని బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్ప‌డింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పేరెంట్స్ ఛైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామన్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement