Monday, April 29, 2024

మ‌ణిపాల్ రెడ్డి మ‌ర‌ణం బాధాక‌రం : మంత్రి త‌ల‌సాని

మణిపాల్ రెడ్డి మరణం చాలా బాధాకరమ‌ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ భర్త, TRS పార్టీ సీనియర్ నాయకులు పజ్జూరి మనిపాల్ రెడ్డి గురువారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి మణిపాల్ రెడ్డి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఆయ‌న కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement