Monday, May 6, 2024

వంతెనపై దూకి వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూరు వద్ద ఉన్న మానేరు వంతెన పై నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అలుగునూరుకు చెందిన రేషవేని లచ్చయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, లచ్చయ్య మృతిపై అనుమానాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement