Tuesday, April 30, 2024

వీరప్పయ్య స్వామి హుండీ లెక్కింపు

దేవరకద్ర : మండల కేంద్రంలో ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు చేశారు. దేవస్థానం హుండీ లెక్కింపు చేయగా మొత్తం ఒక లక్షా యాబై రెండు వేల మూడు వందల ఒక్కరూపాయి వచ్చినట్లు దేవస్థానం చైర్‌ పర్సన్‌ రాధిక భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హుండీ లెక్కింపు అధికారి నర్సింలు , ఆలయ అర్చకులు నాగరాజు , నాగభూషణం , ఈఓ కోమల్‌ , క్లర్క్‌ సూరిబాబు ,భిక్షపతి , అశోక్‌ , దాసు , జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement