Friday, May 17, 2024

ఎపిలో భారీగా పెరిగిన కరోనా కేసులు…24 గంట‌ల‌లో 758 మందికి పాజిటివ్ …

అమరావతి: ఎపిలో గత 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా, వాటిలో 758 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,95,879 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకుని 231 మంది క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య‌ 8,85,209 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరులో ఇద్దరు.. గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.. అధికంగా న‌మోదైన

Advertisement

తాజా వార్తలు

Advertisement