Thursday, May 9, 2024

డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి

బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భూత్పూర్ వద్ద బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. భూత్పూర్ లోని ఓల్డ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటన జరగడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement