Tuesday, April 30, 2024

కరోనా టీకా వేసుకున్న ఉపాధ్యాయులు..

రాజాపూర్‌ : మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రారంభం రోజున జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాల ఉపాధ్యాయులు టీకా తీసుకున్నారు. రాజాపూర్‌లో మొత్తం 45 సంవత్సరాల పైబడిడన వారు 30 మంది కరోనా టీకా తీసుకున్నారని అన్నారు డా.ప్రతాప్‌ చౌహన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement