Tuesday, April 30, 2024

వరి నాటు యంత్రం ద్వార అధిక ప్రయోజనం..

కోయిలకొండ : నూతనంగా వచ్చిన వరి నాటు యంత్రం ద్వార అధిక ప్రయోజనం కలిగి ఉంటుందని జడ్పిటిసి విజయభాస్కర్‌ రెడ్డి అన్నారు. మండలంలోని అంకిల్ల గ్రామంలో రైతు చిన్నారెడ్డి వ్యవసాయ పొలంలో , కొత్తగా వచ్చిన వరి నాటు యంత్రంని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ యంత్రం ద్వార గంటకు ఒక ఎకరా కు సరిపడే వరి నాటు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో భీమ్‌ రెడ్డి, రాజవర్దన్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, ఏఓ రామకృష్ణ రెడ్డి, ఏఈఓ లు జగదీష్‌ , ప్రశాంత్‌ , నరేష్‌, వరలక్ష్మి , వైష్ణవి , రాజేశ్వరి , దివ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement