Sunday, April 28, 2024

MBNR : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి..‘‘ఈద్ ముబారక్’’

మక్తల్, ఏప్రిల్11(ప్రభన్యూస్): రంజాన్ పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం 30 రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టి ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షను వదిలి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

- Advertisement -

ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముస్లిం సోదరులను కలుసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. చిన్న పెద్దలు అందరిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా సురేష్ కుమార్ ,బోయ రవికుమార్ ,మేదరి శ్రీనివాసులు, చంద్రకాంత్ గౌడ్,కోళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement