Friday, May 3, 2024

Mahabubnagar : దారుణం.. 60 కుక్కలకు విషం… సర్పంచ్‌కు సోకాజ్‌ నోటీస్‌ జారీ…

మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌లో దారుణం చోటుచేసుకుంది. మూగజీవాలను అక్కడి పంచాయతీ సిబ్బంది విషం పెట్టి హతమార్చారు. పై అధికారుల ఆదేశాల మేరకే ఈ పనిచేసినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు పంచాయతీ సిబ్బంది 60 కుక్కలకు విషం ఇచ్చి చంపారు. దీంతో ఆగ్రహించిన జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక గ్రామ సర్పంచ్‌కు సోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement