Sunday, April 28, 2024

TS : చిన్నారుల‌పై శున‌కాల దాడులు…ఒకేరోజు ఏడుగురిపై దాడి…

నాగర్ కర్నూల్ ప్రతినిధి, మార్చి 19(ప్రభ న్యూస్) : జిల్లాలో కుక్కలు స్వరవిహారం చేస్తున్నాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల స్కూల్ కెళ్లే చిన్నారులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఒకే రోజు ఏడు మంది చిన్నారులపై దాడి చేసిన వీధి కుక్కలు దాడి చేయడం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన చిన్నారులు ,అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement