Tuesday, April 30, 2024

చక్రస్నానం తో ముగిసిన బ్రహ్మోత్సవాలు ..

దేవరకద్ర : తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరొందిన మన్నెంకొండ దేవస్థానం సన్నిధిలో అలివేలు మంగమ్మ దేవాలయం వద్ద భక్తి శ్రద్దలతో హోమాలు నిర్వహించారు. అలివేల మంగతాయారు బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో ముగిశాయి. తదుపరి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ రావు ప్రత్యేకంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులు కూడా అమ్మవారికి పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. భక్తులు కూడా కోవిడ్‌ నిబంధనల ప్రకారమే అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement