తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి ప్లాస్టిక్ ఏరుకునే వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి కృష్ణ 9848402339 తెలపాలని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
- Advertisement -