Thursday, May 2, 2024

TS : లోన్ యాప్ వేధింపులు…యువ‌కుడు బ‌లి…

లోన్‌యాప్ వేధింపుల‌కు మ‌రోక‌రి బ‌ల‌య్యారు. కొత్త‌గూడెనికి చెందిన శీలం మ‌నోజ్ లోన్ యాప్ వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దుండిగల్ ఎయిరోనాటిక్ కాలేజ్‌ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.

- Advertisement -

లోన్ యాప్ ద్వారా మనోజ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఏజెంట్లు ఫోన్ చేశారు. దీంతో పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ చదువుతున్నాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement