తెలంగాణకరీంనగర్ముఖ్యాంశాలు LIVE from Siricilla – గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేస్తున్న మంత్రి కెటిఆర్ By Gopi Krishna July 6, 2023 Minister Sri. KTR Participating in Distribution of Podu Pattas to the Beneficiaries at Sircilla https://youtu.be/UcVLdl7goPc సిరిసిల్ల – రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ముందుగా జిల్లా తంగళ్లపల్లి మండలం వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి జిల్లా సమీకృత కలెక్టరేట్ కు చేరుకోనున్నారు. 124 మంది చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేస్తారు.సిరిసిల్ల బీఆర్ఎస్వీ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ తండ్రి ఇటీవల మృతి చెందగా, స్వగ్రామం విలాసాగర్కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు Tagsktrpodu landssiricilla FacebookTwitterWhatsAppCopy URLTelegram Previous articleShock To CS – విదేశాలకు వెళ్లేందుకు ఎబికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్Next articleలారీ, బైక్ ఢీ.. ఇద్దరికీ తీవ్రగాయాలు.. మరిన్ని వార్తలు TS: పోలింగ్ రోజున విషాదం.. ఐదుగురు మృతి Bala Raju - May 14, 2024 TS: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52మంది… Bala Raju - May 14, 2024 Polling : ఆ రెండు గ్రామాలలో వంద శాతం పోలింగ్ Nithin K - May 14, 2024 Advertisement తాజా వార్తలు IPL : డు ఆర్ డై మ్యాచ్…డిల్లీతో లక్నో ఢీ TS: పోలింగ్ రోజున విషాదం.. ఐదుగురు మృతి IPL : పలువురు విదేశీ ప్లేయర్స్ బై బై… Sunil Gavaskar : వాళ్లకు జీతాలు కట్ చేయాల్సిందే… IPL : వర్షం తెచ్చిన తంటా… TS: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52మంది… BCCI : కోచ్ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం Polling : ఆ రెండు గ్రామాలలో వంద శాతం పోలింగ్ Rains: ముందే నైరుతి… 19వ తేదికే అండమాన్ తీరానికి రాక Advertisement