Sunday, April 28, 2024

LIVE from Kolluru | డిగ్నిటీ- హౌసింగ్‌ టౌన్‌ షిప్‌.. ప్రారంభించిన సీఎం కేసీఆర్​

CM Sri. KCR Participating in Inauguration of 2BHK Dignity Housing Colony of GHMC at Kollur

https://youtu.be/vpwlc7hEy1M

ప్రభన్యూస్​ బ్యూరో, ఉమ్మడి మెదక్​: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశలో భాగంగా 15,660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘డబుల్‌ బెడ్‌రూం’ పథకంలో భాగంగా ”డిగ్నిటీ- హౌసింగ్‌ టౌన్‌ షిప్‌” పేరుతో ఈ ఇళ్లు నిర్మించారు.

ఈ సముదాయాన్ని గురు వారం ఉదయం సిఎం కేసీఆర్‌ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్న అతిపెద్ద హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement