Saturday, May 18, 2024

కుడ‌కుడ‌లో రైతుల ఆందోళ‌న‌

సూర్యాపేట జిల్ల‌లాలో కుడ‌కుడ వ‌ద్ద ఆదివారం రైతులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల‌ని దంతాల‌ప‌ల్లి రోడ్డుపై బైఠాయించారు. దీంతో రెండు కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది

Advertisement

తాజా వార్తలు

Advertisement