Friday, May 3, 2024

నీట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన కుటెరీని సత్కరించిన కేటీఆర్

ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి, నీట్ 2021లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మీనల్ కుటేరీని, ఆకాష్ ఇనిస్టిట్యూట్ అధికారులతో కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, పుర‌పాల‌క ప‌రిపాల‌న‌. న‌గ‌రాభివృద్ధి మంత్రి కేటీఆర్ ను క‌లిశారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మీన‌ల్ కుటేరీని స‌త్క‌రించారు. మంత్రి కేటీఆర్ కుటేరీ సాధించిన ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక్ గురించి అడిగి తెలుసుకొని అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement