Tuesday, May 7, 2024

స్వచ్ఛంద సంస్థ‌లు పేద‌ల‌కు సహకరించాలన్న క‌లెక్ట‌ర్ శ‌ర్మ‌న్

స్వచ్చంద సంస్థలు జబ్బులతో బాధపడుతున్న పేదవారికి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ శర్మన్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ఛాంబర్ లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కు ఆక్సీజ‌న్ కాన్స‌స్ ట్రేటర్ (10) లీటర్ల సామర్థ్యం గల దానిని డొనేట్ చేసారు. కలెక్టర్ శర్మన్ దానిని కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న కే.కుసుమవతికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కో ఆర్డినేటర్ శివరాణి, ఆమె సోదరుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement