Thursday, May 2, 2024

KTR : ఇవాళ రాజన్నసిరిసిల్ల జిల్లాలో కేటీఆర్​ పర్యటన

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 గంటలకు వివిధ పార్టీలకు చెందిన ముఖ్యయనాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

అనంతరం 11 గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement