Thursday, May 16, 2024

TS: శ్రీ సిద్దేశ్వరానందభారతి మహాస్వామి ఆశీస్సులు తీసుకున్న కొన‌గాల మ‌హేష్‌..

హైదరాబాద్, జనవరి 29, ఆంధ్రప్రభ: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్.కొనగాల మహేష్ త‌మిళనాడు కుర్తాళం శ్రీ సిద్దేశ్వ‌రి పీఠం జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానందభారతి మహాస్వామిని మార్యదపూర్వకంగా క‌లిశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మ‌హాస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement