Thursday, May 2, 2024

మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కు కిషోర్ గౌడ్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మంత్రి కేటీఆర్ ను ఈరోజు ప్రగతి భవన్ లో కలిశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మంత్రి కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కిషోర్ గౌడ్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement