Saturday, May 4, 2024

30 పడకల ఆసుపత్రికి.. శంకుస్థాప‌న చేసిన మంత్రి హ‌రీశ్ రావు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరులో 30 పడకల ఆసుపత్రికి, ఇరిగేషన్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు పార్థసారధి రెడ్డి, నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణానికి ప్రత్యేక హెలికాప్టార్ ద్వారా చేరుకున్నారు మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు బండి పార్ధసారద రెడ్డి, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర..వారికి ఘన స్వాగతం పలికారుఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , కలెక్టర్ వీపీ గౌతమ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement