Monday, April 29, 2024

Breaking: ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే తమ పార్టీ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఫ్లెక్సీలు తీసుకెళ్లే వాహనంపై దాడికి దిగారు. ఆ వాహనం అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement