Saturday, May 11, 2024

ఐటీసీకి మ‌రో ప్రతిష్టాత్మక అవార్డ్

ఖ‌మ్మం – ఐటీసీకి ప్రతిష్టాత్మక అవార్డ్ అవార్డ్ దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంబంధాల విభాగంలో సిఐఐ ఇన్స్పైరింగ్ పీపుల్స్ ప్రాక్టీసెస్ అవార్డు -2020 విజేతగా ఐటిసి పిఎస్పిడిని ప్రకటించారు. ఐటీసీ పిఎస్పీడి యూనిట్ హెడ్ సంజయ్ సింగ్, పీకే పాత్రో , జ‌నర‌ల్ మేనేజ‌ర్, హెచ్ ఆర్ లు ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ ఐటి అండ్ ఇండస్ట్రీస్ మంత్రి కె.టి.రామారావు నుండి స్వీకరించారు. హరితహరం, సిఎస్ఆర్-కోవిడ్ ఛాంపియన్ విభాగాలకు మరో రెండు అవార్డులు కూడా ఐటీసీ గెలుచుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement