జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ తండ్రి న్యాయవాది హనుమంతరావు మరణించగా… బుధవారం దశదినకర్మకు హాజరై హనుమంతరావు చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement