Wednesday, May 1, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‎తో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ అయ్యారు. సీబీఐ అధికారులతో అనుసరించాల్సిన వ్యూహంపై రేపు కవిత వివరణ తీసుకోవాలని సీబీఐ భావించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement