Wednesday, May 1, 2024

RR: డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్

జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (ప్రభ న్యూస్) : జవహర్ నగర్ జిహెచ్ఎంసి డంపింగ్ యార్డును కర్ణాటక కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. జీహెచ్ఎంసిలో అమలవుతున్న ఘన పదార్థాల నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్త ట్రాన్స్ఫర్ తయారీ స్టేషన్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హరి వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డంపింగ్ యార్డ్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement