Sunday, May 5, 2024

వన దేవతలను దర్శించుకున్న మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ లో జరుగుతున్న సమ్మక్క – సారలమ్మ జాతరలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి వన దేవతలను దర్శించుకున్నారు. వ‌న దేవ‌త‌ల‌కు కేటీఆర్ నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌కు మంత్రి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. జాత‌ర‌కు వ‌చ్చిన భ‌క్తుల‌ను కేటీఆర్ ఆప్యాయంగా ప‌లక‌రించారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు యువ‌త పోటీ ప‌డ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భ‌క్తులు ఆస‌క్తి చూపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement