Monday, May 6, 2024

అత్యధిక అవార్డులు హర్షణీయం.. మంత్రి ఎర్రబెల్లితో ఎమ్మెల్యే భేటీ

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక అవార్డులు రావడం హర్షనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాదులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పుష్పగుంచం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement