Sunday, May 19, 2024

గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే దాసరి

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం సుల్తానాబాద్ మండలం గర్రేపల్లిలో డీఏంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం తోపాటు శారీరక దారుఢ్యాన్ని కల్పిస్తాయన్నారు. క్రీడా పోటీల వల్ల క్రీడాకారుల్లో దాగిఉన్న నైపుణ్యం బహిర్గతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, మార్కెట్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, సహకార సంఘం చైర్మన్ సందీప్ రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement